వైఎస్‌ఆర్‌సీపీకి మరో షాక్‌

ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా;

Advertisement
Update:2025-03-19 11:01 IST

వైఎస్‌ఆర్‌సీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడిన విషయం విదితమే. వారిలో జయ మంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News