సీఎంఆర్‌ఎఫ్‌కు రిలయన్స్‌ ఫౌండేషన్‌ భారీ విరాళం

రూ. 20 కోట్ల విరాళం చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి అందజేసిన సంస్థ ప్రతినిధులు

Advertisement
Update:2024-09-27 11:09 IST

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి రిలయన్స్‌ ఫౌండేషన్‌ భారీ విరాళం అందజేసింది. రూ. 20 కోట్ల విరాళం చెక్కును సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. వారు ముఖమంత్రిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

Tags:    
Advertisement

Similar News