శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు

ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి నాలుగు రోజుల ముందు స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయ విశేషం

Advertisement
Update:2025-02-23 13:02 IST

సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలోని స్వయంభూ శ్రీ శంభు లింగేశ్వరస్వామిని సూర్యకిరణాలు తాకాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి నాలుగు రోజుల ముందు స్వామి వారిని సూర్యకిరణాలు తాకడం ఈ ఆలయ విశేషం. కిరణాలు పడే సమయంలో లింగాన్ని దర్శించుకోవడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం


Tags:    
Advertisement

Similar News