నా బిడ్డ పెళ్లికి రండి

కేసీఆర్‌ ను ఆహ్వానించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి

Advertisement
Update:2024-10-04 16:19 IST

తన కుమార్తె వివాహానికి రావాలని మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ ను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి దంపతులు ఆహ్వానించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి శుక్రవారం ఎర్రవెల్లిలోని ఫామ్‌ హౌస్‌ కు వెళ్లిన రాజశేఖర్‌ రెడ్డి దంపతులు కేసీఆర్‌ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. తమ కుమార్తె వివాహ పత్రిక పత్రికను కేసీఆర్‌ కు అందజేశారు.

Tags:    
Advertisement

Similar News