ప్రయాణికులకు మెట్రో రైలు గుడ్ న్యూస్..ఆ బంపర్ ఆఫర్ కొనసాగింపు

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ హాలీడే ఆఫర్-59,స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు ఆఫర్లను పొడిగించినట్లు తెలిపింది.

Advertisement
Update:2024-09-30 17:08 IST

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభ వార్త చెప్పింది. ప్రస్తుతం అందిస్తు సూపర్ హాలీడే ఆఫర్-59, స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ ఆఫ్ పీక్ ఆఫర్లను 2025 మార్చి 31 వరకు ఆఫర్లను పొడిగించినట్లు తెలిపింది. అలాగే అక్టోబర్ 6 నుంచి నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో నామమాత్రపు పార్కింగ్ ఫీజు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.

రెండో దశలో మొత్తం 116.2 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ నిర్మాణం చేపట్టనుంది. కారిడార్ -4లో భాగంగా నాగోల్-ఆర్జీఐఏ (శంషాబాద్ ఎయిర్ పోర్ట్) వరకు ఓ కారిడార్ ఉండబోతుంది. నాగోల్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు 36.6 కిలోమీటర్ల మార్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆరాంఘర్, బెంగళూరు హైవే, కొత్త హైకోర్టు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో ఖరారైన సంగతి తెలిసిందే

Tags:    
Advertisement

Similar News