Jagan

మూడు వారాలు ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నానని, బాధితులకు న్యాయం చేయాలని, లేకపోతే తానే వచ్చి ఇక్కడ ధర్నా చేస్తానని హెచ్చరించారు జగన్.

దేశవ్యాప్తంగా సమర్థులైన ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాలుగో స్థానంలో ఉన్నారని ఓ సర్వే తేల్చినట్టు టీడీపీ ప్రకటించుకుంది.

వినుకొండ ఘటనను వ్యక్తిగత దాడిగా అభివర్ణించిన టీడీపీ నేతలు, నంద్యాల హత్యపై మాత్రం కామెంట్ చేయడంలేదు.

మీ జగనే ముఖ్యమంత్రి అయితే ఈపాటికే అమ్మఒడి వచ్చేదని, సున్నా వడ్డీ సొమ్ము బ్యాంక్ లో జమ అయ్యేదని, రైతు భరోసా, విద్యా దీవెన కూడా వచ్చేదని, తాను సీఎం కాకపోవడం వల్ల అవన్నీ ఆగిపోయాయని చెప్పారు.

జగన్ పలావు పెట్టారు సరే, ఎప్పుడు పెట్టారు..? 2019లో గెలిచి ఆ తర్వాత ఆరేడు నెలలకు పథకాలు మెల్ల మెల్లగా అమలులోకి తెచ్చారు. మరిప్పుడు కూటమి గెలిచిన రెండు నెలల్లోనే బిర్యానీ వండాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

చంద్రబాబు స్థానంలో తాను ఉండి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలబెట్టి ఉండేవాడిని కాదన్నారు జగన్. మెజార్టీ మనదని తెలిసినా కూడా వారు అభ్యర్థిని నిలబెడుతున్నారని, అధర్మ యుద్ధానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు.