కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
Jagan
వ్యక్తిగత జీవితంలో విలువలు ఉన్నవాడినని పేర్కొన్న మాజీ ఎంపీ
వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా పడింది.
వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు
ఇక వ్యవసాయం చేసుకుంటా : ఎంపీ విజయసాయి రెడ్డి
వైసీపీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను అధినేత జగన్ చేపట్టారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్లు తాగిన కోతిలా కోర్టులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు.
దేశంలో లౌకికత్వం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పరిరక్షణకు బలమైన చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని కోరారు
బాధితులకు అండగా నిలవాలని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు జగన్ సూచించారు. ప్రస్తుతం ఆయన పులివెందులలో ఉన్నారు.
వైసీపీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్న సమయంలో జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తిగా మారింది. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు.