Jagan

కేవలం 2 నెలల కాలంలోనే ఏపీలో ప్రతీకార దాడులు పెరిగిపోయాయని, ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్నారుల జగన్.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ నాన్ లోకల్ పొలిటీషియన్లంటూ గతంలో వైసీపీ నేతలు విమర్శించేవారు. ఇప్పుడు టీడీపీ కూడా అవే ప్రశ్నలు వేస్తోంది. పదే పదే జగన్ బెంగళూరు ఎందుకు వెళ్తున్నారంటోంది.

ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారాల్లోనే కోర్టుల్లో ఏళ్లతరబడి వ్యాజ్యాలు కొనసాగుతున్నాయి. మరి జగన్ ప్రతిపక్ష నేత హోదా విషయంలో తీర్పు ఎప్పుడు వస్తుంది, ఆ లోగా 2029 వచ్చేస్తుందా..? అనేది వేచి చూడాలి.

గురువారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు ఏపీ పరిస్థితిని ప్రస్తావిస్తారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారాక గత 45 రోజుల్లో 36 హత్యలు జరిగాయన్నారు జగన్. 300కి పైగా హత్యాయత్నాలు జరిగాయని, టీడీపీ వేధింపులు తట్టుకోలేక 35మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

రోడ్లపై గుంతల పాపం గత ప్రభుత్వానిదేనంటూ నిందలు వేసినా మరమ్మతుల విషయంలో సీఎం చంద్రబాబు ఆలస్యం చేయాలనుకోకపోవడం విశేషం. దీంతో రూ.300 కోట్లతో రోడ్ల సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించినట్టయింది.