రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావొద్దు

బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు సూచన

Advertisement
Update:2025-02-10 17:53 IST

రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం నిర్వహించిన స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, రైతుల బాగు కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పని చేయాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్‌ - 2047 ప్రయాణంలో బ్యాంకర్లు భాగస్వామ్యం కావాలన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు సహకరించాలన్నారు.

Tags:    
Advertisement

Similar News