Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, September 11
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    అదానీ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలి : షర్మిల

    By Vamshi KotasNovember 27, 20241 Min Read
    అదానీ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలి : షర్మిల
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీతో కుదుర్చుకున్న కరెంట్ ఒప్పందాల వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడ రాజ్ భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. అదానీ మాజీ సీఎం జగన్ మధ్య జరిగిన విద్యుత్ కొనుగోళ్ళు,1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ డీల్ “అదానీ కి లాభం – రాష్ట్ర ప్రజలకు పెను భారంగా మారిందన్నారు. రూ.1.99 పైసలకు దొరికే విద్యుత్ ను రూ.2.49 పైసలకు కొన్నారు. అన్ని చార్జీలు కలుపుకుంటే యూనిట్ ధర 5 రూపాయలకు పైమాటేని షర్మిల అన్నారు. ఇదే ధరతో 25 ఏళ్లకు డీల్ అంటే ఈ తరంతో పాటు రాబోయే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్లే.

    లక్షల కోట్ల ప్రజల సొమ్మును అదానీకి దోచి పెట్టినట్లేని ఆమె ఆరొపించారు. తెలుగు దేశం పార్టీ ఇదో పెద్ద కుంభకోణం అంటూ ఆందోళనలు చేసింది. వెంటనే ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. తీరా కూటమి అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట మార్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు అని అడుగుతున్నాం. ఇదెక్కడి న్యాయమని నిలదీస్తున్నాం. అదానీకి భయపడుతున్నారా ? మోడీకి భయపడుతున్నారా ? చర్యలకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోయింది. ప్రపంచం మొత్తం ముడుపుల మీద చర్చిస్తుంది. అదానీ దేశం పరువు తీస్తే, జగన్ రాష్ట్ర పరువు తీశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని జేపీసీ కమీటి వేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

    Raj Bhavan YS Sharmila
    Previous Articleప్రధాని మోదీతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ
    Next Article ధనుష్-ఐశ్వర్యకు విడాకులు మంజూరు
    Vamshi Kotas

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.