రాజ్ భవన్లో ప్రీ-క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
Raj Bhavan
గత ప్రభుత్వ హయాంలో అదానీతో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వల్ల ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు.
రాహుల్ గాంధీని రోజుల తరబడి ఈడీ విచారిస్తుండడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన రాజ్భవన్ ముట్టడి హైదరాబాద్లో ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులకు,పోలీసులు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. కొందరు ఆందోళన కారులు ఖైరతాబాద్ జంక్షన్లో బస్సుల అద్దాలను పగులగొట్టారు. బస్సులపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లుపై ఒక స్కూటీని తగలబెట్టారు. రాజ్భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆసమయంలో నేతలకు, పోలీసులకు మధ్య […]