Elon Musk

ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ ఉద్యోగుల మూకుమ్మడి తొలగింపును ప్రారంభించారు. ఒకే సారి 3700 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు సమాచారం.

ట్విట్టర్ ను స్వంతం చేసుకున్న ప్ర‌పంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఆ సంస్థ ఉద్యోగుల శ్రమను దోచుకోవడం మొదలుపెట్టారు. రోజుకు 12 గంటలు వారానికి 7 రోజులు పని చేయాలని లేదంటే ఉద్యోగాల నుండి తొలగిస్తానని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ట్విట్టర్లో బ్లూటిక్ ఉండాలంటే వెరిఫైడ్ కస్టమర్ 1600 రూపాయలు చందా కట్టాల్సిందే. ఈ ప్లాన్ అమలులోకి వచ్చిన 90రోజుల్లోగా సబ్ స్క్రిప్షన్ తీసుకోకపోతే వారందరికీ టిక్ మార్క్ తీసేస్తారు.

టెస్లా, స్పేస్ ఎక్స్‌తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎలాన్‌ మస్క్‌ త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నాడు. అసలీ ఫోన్‌ ఎలా ఉండబోతుందంటే..

యూఎస్, హవాయి, అలస్కా, ప్యూర్టొరికో‌లోని ప్రతీ ప్రాంతంతో పాటు అమెరికాకు చెందిన సముద్ర జలాల్లో కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులో ఉంటాయి.

‘అవును, నేను మాంచెస్టర్ యునైటెడ్‌ను కూడా కొనుగోలు చేస్తున్నాను.. నీకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ సంచలనంగా మారింది.

ట్విట్టర్‌తో వివాదం ఎటూ తేలకపోవడంతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరహాలో సొంతంగా ఓ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు.

ఎలాన్ మస్క్, ట్వీటర్ ల మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ట్విటర్ ను కొంటానని ఒప్పందం చేసుకొని దాన్ని తిరస్కరించిన తర్వాత ఎలాన్ మాస్క్ పై ట్విటర్ కోర్టుకెక్కింది. ఈ నేపథ్యంలో ట్వీటర్ ఫేక్ అకౌంట్లపై చర్చకు రావాలని ఆసంస్థ సీఈఓ కు ఎలాన్ మస్క్ సవాల్ విసిరాడు.