నియమించిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే
Congress Party
మోదీని ఓడిచేందుకు మహారాష్ట్రలో చేతిలో చెయ్యేసి నడిచేందుకు సై
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : ఆమ్ ఆద్మీ పార్టీ
ముఖ్యమంత్రికి కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు.. కూల్చివేతలపై వివరణ కోసం రెండోసారి ఢిల్లీకి ఆదేశించిన పార్టీ అధిష్టానం
రాహుల్ గాంధీ యాత్ర మొదలైనప్పటి నుంచి బీజేపీ ఏదో ఒకరకంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యానిస్తోంది. ఇప్పుడు ఆ పని కాంగ్రెస్ మొదలు పెట్టింది. ఖాకీ నిక్కర్ కి నిప్పు పెట్టిన ఫొటో.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి, ఎంపీ ఉత్తమ్ తదితర సీనియర్ల మద్దతును కూడగట్టడంలో ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజయవంతమయ్యారు. అయితే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో పరపతి ఉండడం మిగతా నాయకులకు మింగుడు పడటం లేదు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అధిష్టానం షాకిచ్చింది. ఈనెల 26న వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు ఎంపీ కోమటిరెడ్డి. అయితే ఆ చేరిక చెల్లదని, వడ్డేపల్లి రవికి కాంగ్రెస్ సభ్యత్వం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్. అధిష్టానానికి తెలియకుండా, కనీసం టీపీసీసీ చీఫ్ కి సరైన సమాచారం ఇవ్వకుండా కండువా కప్పేసినందుకు కోమటిరెడ్డిపై ఆయన గుర్రుగా ఉన్నట్టు సమాచారం. త్వరలో దీనిపై […]
దివంగత నేత పీజేఆర్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయా రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె మేయర్ పోస్టును ఆశించినట్టు సమాచారం. అయితే సీఎం కేసీఆర్ మాత్రం.. టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నాయకుడు కేకే కుమార్తె విజయలక్ష్మికి మేయర్ పోస్టును కట్టబెట్టారు. దీంతో అప్పటినుంచి విజయారెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అంతేకాక ఆమె వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా […]
కాంగ్రెస్ పార్టీ ఎక్స్ పయిరీ డేట్ అయిపోయిన మెడిసిన్ లాంటిదని, దానికి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. పార్టీ అధినేత రాహుల్ గాంధీని మూడు రోజుల పాటు విచారణ పేరుతో ఈడీ తీసుకెళ్లినా.. ఆ పార్టీలో ప్రశ్నించే దమ్ము ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు. చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక పాడెక్కడమే తరువాయి అంటూ విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్.. […]
రాహుల్ గాంధీని రోజుల తరబడి ఈడీ విచారిస్తుండడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన రాజ్భవన్ ముట్టడి హైదరాబాద్లో ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులకు,పోలీసులు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. కొందరు ఆందోళన కారులు ఖైరతాబాద్ జంక్షన్లో బస్సుల అద్దాలను పగులగొట్టారు. బస్సులపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్లుపై ఒక స్కూటీని తగలబెట్టారు. రాజ్భవన్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆసమయంలో నేతలకు, పోలీసులకు మధ్య […]