ap politics

రాష్ట్ర వ్యాప్తంగా నామమాత్రపు లీజుతో భూములు తీసుకుని వైసీపీ కార్యాలయాలు నిర్మించుకున్నారని, నీటిపారుదల శాఖ భూముల్ని కూడా ఆక్రమించుకున్నారని అన్నారు సీఎం చంద్రబాబు.

గతంలో శిలాఫలకాలపై కేవలం పేర్లు ఉండేవి, రాను రాను ఫొటోలు కూడా వాటిపై వచ్చి చేరాయి. ఈ ఫొటోలు కనపడకూడదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.

నిజంగానే అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేస్తారా, జగన్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారా..? వారిద్దరూ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను మార్చుకుంటారా అనే చర్చ జరుగుతోంది.

మొత్తంగా విద్యుత్‌ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగిందని ఈ శ్వేతపత్రం ద్వారా తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్‌ రంగాన్ని గాడిలో పెడతామని అన్నారు చంద్రబాబు.

చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం ఇస్తామని చెప్పినా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు అంటున్నారని, కానీ జగన్ పద్ధతి అది కాదన్నారు సజ్జల.