ఆరోపణలు సరే, ఆధారాలు చూపండి అంటున్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు నుంచి టీడీపీ ఇదే విషయంపై వైసీపీని నిలదీసే అవకాశాలున్నాయి.
ap politics
రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీలు, దొమ్మీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీలో జరుగుతున్న దాడులు, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఈనెల 24న మహా ధర్నా చేపట్టబోతున్నట్టు చెప్పారు జగన్.
ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించిన పోలీసులు సరిగ్గా నడవని బీపీ వాహనాన్ని జగన్ కు ఇచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నామమాత్రపు లీజుతో భూములు తీసుకుని వైసీపీ కార్యాలయాలు నిర్మించుకున్నారని, నీటిపారుదల శాఖ భూముల్ని కూడా ఆక్రమించుకున్నారని అన్నారు సీఎం చంద్రబాబు.
గతంలో శిలాఫలకాలపై కేవలం పేర్లు ఉండేవి, రాను రాను ఫొటోలు కూడా వాటిపై వచ్చి చేరాయి. ఈ ఫొటోలు కనపడకూడదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.
నిజంగానే అవినాష్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేస్తారా, జగన్ ఆ స్థానం నుంచి పోటీ చేస్తారా..? వారిద్దరూ లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను మార్చుకుంటారా అనే చర్చ జరుగుతోంది.
జగన్ హయాంలో ట్రూఅప్ చార్జీలు వసూలు చేశారంటున్న చంద్రబాబు.. ఇప్పుడువాటిని ఎత్తేస్తామని చెప్పగలరా? అని నిలదీశారు కాకాణి.
మొత్తంగా విద్యుత్ రంగంలో ప్రజలకు, ప్రభుత్వానికి దాదాపు రూ.1,29,503 కోట్ల నష్టం జరిగిందని ఈ శ్వేతపత్రం ద్వారా తెలిపారు. సాధ్యమైనంత త్వరగా విద్యుత్ రంగాన్ని గాడిలో పెడతామని అన్నారు చంద్రబాబు.
చంద్రబాబు ఇచ్చిన హామీల్లో కనీసం 10 శాతం ఇస్తామని చెప్పినా వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదని కొందరు అంటున్నారని, కానీ జగన్ పద్ధతి అది కాదన్నారు సజ్జల.