Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, July 17
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    ఏపీలో రాష్ట్రపతి పాలనకు జగన్ డిమాండ్

    By Telugu GlobalJuly 19, 20241 Min Read
    ఏపీలో రాష్ట్రపతి పాలనకు జగన్ డిమాండ్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రషీద్ ని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారని, ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పారు జగన్. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్నారు. ఈ దారుణాలను జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకెళ్తామని, ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ ఢిల్లీ స్థాయిలో డిమాండ్ చేస్తామని చెప్పారు జగన్.

    ఢిల్లీలో బుధవారం (24.07.2024) ధర్నాకి @ysjagan పిలుపు

    ఏపీలో అరాచక పాలనకి నిరసనగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బుధవారం ఢిల్లీలో ధర్నా

    ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్!#SaveAPFromTDP pic.twitter.com/QmLKnxzogE

    — YSR Congress Party (@YSRCParty) July 19, 2024

    ఢిల్లీలో ధర్నా..

    ఏపీలో జరుగుతున్న దాడులు, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఈనెల 24న మహా ధర్నా చేపట్టబోతున్నట్టు చెప్పారు జగన్. ఈ ధర్నాకు వైసీపీ నేతలంతా హాజరవుతారని వివరించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలంతా ఢిల్లీకి వస్తారని, అక్కడ ధర్నాలో పాల్గొంటారన్నారు. ప్రధాని మోదీ సహా అందర్నీ కలసి రాష్ట్రంలో జరుగుతున్న దాడుల గురించి వివరిస్తామని చెప్పారు జగన్.

    గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేశాడన్న ఒకే ఒక కారణంతో రషీద్ ని దారుణంగా హత్య చేశారని ఆరోపించారు జగన్. పక్కా ప్లాన్ ప్రకారం చంపి, వ్యక్తిగత కారణంగా జరిగిన దాడిగా సీన్ క్రియేట్ చేయాలనుకున్నారని మండిపడ్డారు. తమ పార్టీ ఎంపీ, ఎమ్మల్యేలపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేయడంతోపాటు, తిరిగి బాధితులపైనే కేసులు పెడుతున్నారని, ఇదెక్కడి ఘోరమని ప్రశ్నించారు. ఢిల్లీ ధర్నాతో ఈ సమస్య అందరి దృష్టికి తీసుకెళ్తామన్నారు జగన్. 

    ap politics ex cm jagan
    Previous Articleదోమల ద్వారా వచ్చే డెంగ్యూతో బ్రెయిన్‌ స్ట్రోక్‌ ?
    Next Article నెలరోజుల రావణకాష్టంపై శ్వేతపత్రం విడుదల చేయండి
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.