అధికారంలో ఉన్నప్పుడు తాము పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఉంటే, టీడీపీలో ఒక్కరు కూడా మిగిలే వారు కారని, ఆ పార్టీ ఎప్పుడో ఖాళీ అయిపోయి ఉండేదని అన్నారు పేర్ని నాని.
ap politics
ప్రైవేటు కోసం, ప్రైవేటు కొరకు, ప్రైవేటు చేత, ప్రైవేటు వల్ల అంటూ చంద్రబాబు PPPP మోడల్ నడుపుతున్నారని మండిపడ్డారు జగన్.
తాము సాధించిన ఘనత గురించి చెప్పుకోవడంతోపాటు.. గత వైసీపీ పాలనలో 100 రోజుల్లో ఏం జరిగిందనే విషయాలను కూడా కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తేబోతోంది.
సివిల్ వర్క్స్ ఎస్టిమేషన్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ.. నిర్వాసితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబుకి లేదని చెప్పారు జగన్. ఆర్ అండ్ ఆర్ పనులు కాబట్టే ఆయన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
శ్రీసిటీ వ్యవహారంపై సిగ్గు సిగ్గు అంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష వైసీపీ విమర్శించింది. ఇలా చేయడానికి కొంచెమైనా సీఎం చంద్రబాబుకి సిగ్గుండాలని వైసీపీ అధికారికంగా ట్వీట్ వేసింది.
అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తమకు నచ్చనివారికి అప్రధాన పోస్ట్ లు ఇవ్వడం పరిపాటి. కానీ టీడీపీ ఇప్పుడు బరితెగించింది. 16 మంది ఐపీఎస్ అధికారులకు అసలు పోస్టింగ్ లే ఇవ్వకుండా వేధిస్తోంది.
వైసీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు వార్తలతో దాడికి పాల్పడుతున్నారంటూ ఆయా ఛానెళ్లపై ఎంపీ విజయసాయి విమర్శలు ఎక్కుపెట్టారు.
చంద్రబాబులో భయం మొదలైందనడానికి ఇదే సంకేతమని చెప్పారు జగన్. టీడీపీ మెడలు వంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు.
ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ని కలసి టీడీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ నేతలు. దీనిపై ఎస్సీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలను లోకేష్ ట్వీట్ సమర్థించినట్టయింది.