Telugu Global
Sports

82 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌట్

టీమ్‌ఇండియా లక్ష్యం 83 పరుగులు

82 పరుగులకే  దక్షిణాఫ్రికా ఆలౌట్
X

అండర్ 19 టీ20 వరల్డ్ కప్‌లో భారత బౌలర్ల విజృంభించారు. టాస్ గెలిచి బ్యాటింట్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. భారత్ లక్ష్యం 83 పరగులు

First Published:  2 Feb 2025 1:33 PM IST
Next Story