Sports

టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు మాజీ చాంపియన్ భారత్ ఐదోసారి చేరుకొంది. సూపర్-8 ఆఖరిరౌండ్ పోరులో 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియాను చిత్తు చేసింది.

కరీబియన్ ద్వీపాలు వేదికగా జరుగుతున్న 2024 ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ ఆఖరి మ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ భారత్ తో 2వ ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా ఢీ కొనబోతోంది.

భారత టెన్నిస్ టాప్ ర్యాంక్ ప్లేయర్ సుమిత్ నగాల్ పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్ మెయిన్ డ్రాలో బెర్త్ ఖాయం చేసుకొన్నాడు..

ప్రపంచ విలువిద్య కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడో స్వర్ణంతో గోల్డెన్ హ్యాట్రిక్ పూర్తి చేసింది.

ఐసీసీ టీ-20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ కు టాప్ ర్యాంకర్ భారత్ దూసుకెళ్లింది. సూపర్ -8 రౌండ్లో వరుసగా రెండో గెలుపుతో నాకౌట్ రౌండ్లో అడుగుపెట్టింది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నా ప్రత్యర్థి బంగ్లాదేశ్ ను తక్కువ అంచనా వేస్తే అంతకు మించిన పొరపాటు మరొకటి లేదు.