Andhra Pradesh

జర్నలిస్ట్ లు గా ఉన్న కొంతమంది వెధవల్ని శిక్షించే విధంగా పార్లమెంట్ లో ఓ ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచన కూడా తనకు ఉందన్నారు విజయసాయిరెడ్డి.

జగన్ గురించి ఏ అప్ డేట్ ఉన్నా ముందుగా సాక్షిలో వార్తలొచ్చేవి, కానీ ప్రజా దర్బార్ గురించి మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలివ్వడం విశేషం.

గతంలో శిలాఫలకాలపై కేవలం పేర్లు ఉండేవి, రాను రాను ఫొటోలు కూడా వాటిపై వచ్చి చేరాయి. ఈ ఫొటోలు కనపడకూడదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.

సీఎం జగన్ వల్ల ప్రజలెవరూ నష్టపోలేదని, ఆయన విధానాల వల్ల కేవలం పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలకు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు పేర్ని నాని.

ఏపీలో ‘రెడ్ బుక్’ ప్రకారం ప్రతీకార దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు అంబటి. ఇలాంటి రాజకీయం పనికి రాదన్నారు. ముందు మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఏపీలో ‘రెడ్ బుక్’ ప్రకారం ప్రతీకార దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు అంబటి. ఇలాంటి రాజకీయం పనికి రాదన్నారు. ముందు మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేశారు.