Andhra Pradesh
జర్నలిస్ట్ లు గా ఉన్న కొంతమంది వెధవల్ని శిక్షించే విధంగా పార్లమెంట్ లో ఓ ప్రైవేట్ బిల్లు ప్రవేశ పెట్టే ఆలోచన కూడా తనకు ఉందన్నారు విజయసాయిరెడ్డి.
కాశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ సిద్ధం చేస్తున్నామని అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
జగన్ గురించి ఏ అప్ డేట్ ఉన్నా ముందుగా సాక్షిలో వార్తలొచ్చేవి, కానీ ప్రజా దర్బార్ గురించి మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలివ్వడం విశేషం.
జనసేన ప్రారంభించినప్పుడు వెయ్యిమంది క్రియాశీలక సభ్యులు ఉండేవారు. ఇటీవల ఆ సంఖ్య 6.47 లక్షలకు చేరుకుంది. ఈసారి 9 లక్షలు టార్గెట్ పెట్టుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసు స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే శిరీష, పలువురు టీడీపీ నేతలు.. మాజీ మంత్రి అప్పలరాజుపై కంప్లయింట్ ఇచ్చారు.
గతంలో శిలాఫలకాలపై కేవలం పేర్లు ఉండేవి, రాను రాను ఫొటోలు కూడా వాటిపై వచ్చి చేరాయి. ఈ ఫొటోలు కనపడకూడదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు.
సీఎం జగన్ వల్ల ప్రజలెవరూ నష్టపోలేదని, ఆయన విధానాల వల్ల కేవలం పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలకు మాత్రమే నష్టం జరిగిందని చెప్పారు పేర్ని నాని.
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రులకు సిగ్గులేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ‘రెడ్ బుక్’ ప్రకారం ప్రతీకార దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు అంబటి. ఇలాంటి రాజకీయం పనికి రాదన్నారు. ముందు మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీలో ‘రెడ్ బుక్’ ప్రకారం ప్రతీకార దాడులు జరుగుతున్నాయని గుర్తు చేశారు అంబటి. ఇలాంటి రాజకీయం పనికి రాదన్నారు. ముందు మేనిఫెస్టోని అమలు చేయాలని డిమాండ్ చేశారు.