Andhra Pradesh

పొలిటికల్ మాస్టర్లకు అనుగుణంగా టీఆర్పీలకోసం ఆ మీడియా పరుగులు పెడుతుందని, ఆ క్రమంలో ప్రజా ప్రతినిధులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల జీవితాలను ఖరీదు కడుతోందని అన్నారు విజయసాయిరెడ్డి.

స్కూల్ అయిపోగానే బాలుడొక్కడే ఇంటికి వచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే ఆ బాలుడు స్కూలుకు వెళ్లి టీచర్లను అడిగాడు. ఒంట్లో బాగోలేదని చెప్పి, మీ చెల్లి మధ్యాహ్నమే వెళ్లిపోయిందని వారు చెప్పారు.

ఉద్యోగులు ప్రస్తుతానికి హ్యాపీయే.. అయితే సీపీఎస్ పూర్తిగా రద్దు చేయాలనేది వారి ప్రధాన డిమాండ్. ఆ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్(ఓపీఎస్) తేవాలని అంటున్నారు.

ఆ పదవికోసం చాలా పోటీ ఉందని, 50మందికి పైగా ఆ పదవి కావాలని తనను అడిగారని చెప్పారు. అయితే అందులో తమ కుటుంబ సభ్యులు లేరని క్లారిటీ ఇచ్చారు పవన్.

రాష్ట్ర వ్యాప్తంగా నామమాత్రపు లీజుతో భూములు తీసుకుని వైసీపీ కార్యాలయాలు నిర్మించుకున్నారని, నీటిపారుదల శాఖ భూముల్ని కూడా ఆక్రమించుకున్నారని అన్నారు సీఎం చంద్రబాబు.