Andhra Pradesh
శాంతి భద్రతల అంశంపై శ్వేత పత్రం విడుదలకు ఇది ఏమాత్రం అనుకూల సమయం కాదని డిసైడ్ అయ్యారు సీఎం చంద్రబాబు. అందుకే వాయిదా వేశారు.
ఈరోజు జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, ఈ ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
గతంలో ఎవరైతే మనపై దాడులు చేశారో, ఎవరైతే వీరమహిళల్ని, జనసైనికుల్ని ఇబ్బంది పెట్టారో.. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అన్నారు నాదెండ్ల మనోహర్.
జగన్ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం తమది కాదని, ప్రజలకు, వారి మానప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇదని చెప్పారు లోకేష్.
ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
రషీద్ కుటుంబాన్ని జగన్ ఫోన్ లో పరామర్శించారని, నేరుగా పరామర్శించేందుకు ఆయన వస్తున్నారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు.
వైసీపీ మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఈరోజు మిథున్ రెడ్డి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న వైరి వర్గం ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టింది.
హంతకుడు మీ పార్టీ అంటే, కాదు మీ పార్టీ అంటూ ఇరు వర్గాలు సోషల్ మీడియాలో గొడవకు దిగడం మరింత ఆందోళనకరంగా మారింది.
భారీగా రక్తస్రావం కావడంతో రషీద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చుట్టూ జనం ఉన్నప్పటికీ జిలానీని ఆపే ప్రయత్నం చేయకపోగా.. హత్యకు సంబంధించిన దృశ్యాలను ఫోన్లో రికార్డు చేశారు.