Andhra Pradesh
తాము సచ్చీలులమని ప్రకటించుకున్న కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసకర పాలన సాగిస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు.
మార్కాపురం మండలంలోని తిప్పాయపాలెం సమీపంలోకి వచ్చేసరికి జాతీయ రహదారిపై రోడ్డుకు అడ్డంగా ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు అదుపు తప్పి పక్కన ఉన్న పొలంలో బోల్తాపడింది.
రెడ్ బుక్ రాజ్యాంగమే టీడీపీని దహించి వేస్తుందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నారా లోకేష్ రెడ్ బుక్ ని గుర్తు చేస్తూ ఆయన ట్వీట్ వేశారు.
హోం మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యలు మహిళలు తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు మాజీ హోం మంత్రి తానేటి వనిత.
టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు జగన్, గవర్నర్ ని కలిశారని వైసీపీ వర్గాలు తెలిపాయి.
తమకి తాముగా ఎవర్నీ టార్గెట్ చేయడం లేదని, ప్రజా ప్రయోజనాలకోసమే వైసీపీ నేతలు పార్టీ మారుతున్నారని కూటమి నేతలు చెప్పడం కొసమెరుపు.
ప్రత్యేకహోదా విషయంపై ఆల్ పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సైలెంట్గా ఉన్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని తన ట్విట్టర్లో స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్.
రాష్ట్ర అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు విజయసాయిరెడ్డి. అఖిలపక్ష సమావేశంలో ఆ విషయం మరోసారి రుజువైందన్నారు.
పులివెందుల ఎమ్మెల్యే.. అంటూ జగన్ ని వెటకారం చేశారు హోం మంత్రి అనిత. మాజీ సీఎం కాబట్టి జగన్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారని ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమేనని అన్నారు.
గత ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడూ ఉపయోగపడలేదని, కనీసం నాయకుల జేబుల్లోనుంచి 10 రూపాయలు కూడా ఎవ్వరకీ ఇవ్వలేదన్నారు నాగబాబు.