Andhra Pradesh
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ దాడిపై జనసేన చీఫ్ పవన్కల్యాణ్ స్పందించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
అమరావతిని రాజధానిగా వైసీపీ నేతలు దాదాపుగా ఒప్పుకున్నట్టే. పార్లమెంట్ లో కూడా అమరావతికోసం వారు ప్రశ్నిస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లానుంచి కూడా తమ సమస్యలు చెప్పుకోడానికి బాధితులు మంగళగిరి వరకు రావడం విశేషం. వైసీపీ నాయకులు తమ భూములు కబ్జా చేశారంటూ శ్రీకాకుళం వాసులు కొందరు పవన్ కి ఫిర్యాదు చేశారు.
నిధులు లేవంటూ వైట్ పేపర్లు రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు ఇళ్ల నిర్మాణానికి ఎక్కడినుంచి నిధులు తెస్తారంటూ అప్పుడే వైసీపీ విమర్శలు అందుకుంది.
అమాయకుడైన జగన్ కి న్యాయం చేయాల్సిందిగా తాను కూటమి ప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబుని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని కోరుకుంటున్నట్టు తెలిపారు నాగబాబు.
జగన్ పై ఘాటు ట్వీట్ వేసిన షర్మిల, కూటమి ప్రభుత్వానికి మాత్రం సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ మారండి, రాష్ట్రం మారండి, కానీ మాట మాత్రం మార్చకండి! అంటూ సూటిగా, స్పష్టంగా షర్మిల వైఖరిని ఎండగట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
ఎన్నికల తర్వాత వైసీటీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మీది ఫేక్ న్యూస్ అంటే, మీది ఫేక్ న్యూస్ అంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
అలాంటపుడు మీకన్నా పిరికివాళ్లు, మీకన్నా స్థిరత్వం లేనివాళ్లు, మీకన్నా అహంకారులు, మీకన్నా స్వార్థపరులు ఎవరైనా ఉంటారా? అంటూ షర్మిలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది వైసీపీ.
తనపై ఇది మొదటి కేసు అని, ఇలాంటివి మరో 100 కేసులు పెట్టినా తగ్గేది లేదన్నారు మోహిత్ రెడ్డి. బుల్లెట్లతో కాల్చినా వెనక్కి తగ్గను అని చెప్పారు.