Andhra Pradesh
ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు సమర్పించారు.
జగన్ పలావు పెట్టారు సరే, ఎప్పుడు పెట్టారు..? 2019లో గెలిచి ఆ తర్వాత ఆరేడు నెలలకు పథకాలు మెల్ల మెల్లగా అమలులోకి తెచ్చారు. మరిప్పుడు కూటమి గెలిచిన రెండు నెలల్లోనే బిర్యానీ వండాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.
వాస్తవానికి సూపర్ సిక్స్ పథకాలపై ఈపాటికే సీఎం చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, మెగా డీఎస్సీ అంటూ.. మిగతా వాటిని పక్కనపెట్టేశారు.
ఏపీలో అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదించింది.
మాజీ ముఖ్యమంత్రి భద్రత విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
జగన్కు ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు అంబటి రాంబాబు. జగన్ సెక్యూరిటీ విషయంలో చంద్రబాబు జ్ఞానం కోల్పోయి మాట్లాడుతున్నారని, లోకేష్ జ్ఞానం లేకుండా ట్వీట్స్ వేస్తున్నారని విమర్శించారు.
మదనపల్లెలో ప్రభుత్వ రికార్డులు తగలబడిన కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి. ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ చేయించుకోవచ్చని స్పష్టం చేశారు.
చంద్రబాబు స్థానంలో తాను ఉండి ఉంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలబెట్టి ఉండేవాడిని కాదన్నారు జగన్. మెజార్టీ మనదని తెలిసినా కూడా వారు అభ్యర్థిని నిలబెడుతున్నారని, అధర్మ యుద్ధానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు.
సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితేనే ఖజానా ఖాళీ అనే మాట వినపడుతోంది. ఇక నేతన్న నేస్తం, లా నేస్తం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి వాటి గురించి అడగాల్సిన పనే లేదు.
సూపర్ సిక్స్ హామీల గురించి అడిగితేనే ఖజానా ఖాళీ అనే మాట వినపడుతోంది. ఇక నేతన్న నేస్తం, లా నేస్తం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం వంటి వాటి గురించి అడగాల్సిన పనే లేదు.