Andhra Pradesh
తమకు క్లియర్ మెజార్టీ ఉన్నా కూడా టీడీపీ అభ్యర్థిని పోటీకి దింపాలని చూడటం సరికాదన్నారు గుడివాడ అమర్నాథ్. అది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని చెప్పారు.
దువ్వాడ వాణి, దివ్వల మాధురి మధ్య మాటల యుద్ధం నడిచింది. రెండు మూడు రోజులుగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
గతంలో ఏళ్లతరబడి నిర్లక్ష్యానికి గురైన పంచాయతీల సాధికారతకు ఇప్పుడు తొలి అడుగు పడిందని అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్.
స్వామివారి దర్శనానంతరం తిరిగి ఆదివారం రాత్రి చెన్నైకి బయల్దేరారు. తిరువళ్లూరు జిల్లా కనకమ్మసత్రం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వేగంగా వచ్చిన లారీ వీరి కారును ఢీకొట్టింది.
పెళ్లి కొడుకుపై కత్తి, యాసిడ్తో దాడికి యత్నించింది. అయితే అక్కడున్న బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. యాసిడ్ వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే యువతి ముఖంపై పడి గాయాలయ్యాయి
అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని వైసీపీ నిలదీస్తోంది. టీడీపీ ఇదేం పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో ఏకైక సమస్య దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ మేటర్ అన్నట్టుగా ట్వీట్లు వేస్తోంది.
ఈ సంవత్సరం కోస్తాలో అతివృష్టి, రాయలసీమలో కరువు వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని గుర్తు చేశారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతవల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
అంబేద్కర్ స్మృతివనంపై జరిగిన దాడిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. దళిత సంఘాలతో పాటు వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
మద్యపాన నిషేధం, వారంలో సీపీఎస్ రద్దు, సన్నబియ్యం పంపిణీ.. ఇలా జగన్ ఫిరాయించిన ప్లేట్లు 999 ఉన్నాయని కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేతలు.
తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లాలోని సుంకేసుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.