Andhra Pradesh

రామోజీరావు ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా రామోజీ వారసులకు ఆయన మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు అంబటి రాంబాబు.

. ఈ హత్యను మొదట వైసీపీకి అంటగట్టే ప్రయత్నం చేసింది టీడీపీ. మంత్రి నారా లోకేష్‌, ఎల్లో మీడియా నానా హంగామా సృష్టించింది. కానీ సొంతపార్టీ వాళ్లే చంపారని తేలడంతో ఇప్పుడు నోరు మెదపడం లేదు.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్ణయాలన్నీ తప్పని అంబటి చెప్పారు. అయినా చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా అదే పనిగా గోబెల్స్‌ ప్రచారం చేశారని ఆయన తెలిపారు.

అపోజిషన్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తమకు నచ్చనివారికి అప్రధాన పోస్ట్ లు ఇవ్వడం పరిపాటి. కానీ టీడీపీ ఇప్పుడు బరితెగించింది. 16 మంది ఐపీఎస్ అధికారులకు అసలు పోస్టింగ్ లే ఇవ్వకుండా వేధిస్తోంది.

బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయని కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. ఆ నిధులు త్వరగా విడుదలయ్యేలా చూడాలని ప్రధాని మోదీని కోరారు సీఎం చంద్రబాబు.

ధవళేశ్వరం ఆఫీస్ కి కొత్త బీరువాలు వచ్చాయని, వాటిల్లో ఫైళ్లను సర్దేయగా, మిగిలిపోయిన చెత్తను బయట తగలబెట్టారని దాన్ని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు అంబటి రాంబాబు.

వైసీపీ అధికారంలో ఉంటే మంత్రి పదవుల్లో ఉంటారు, అధికారం పోయేసరికి కనీసం ప్రాథమిక సభ్యుడిగా ఉండేందుకు కూడా ఆళ్లనాని లాంటివారు ఇష్టపడటం లేదు.