Andhra Pradesh
వీరిద్దరినీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫారసు చేసిన సంగతి తెలిసిందే.
ఈరోజు చంద్రబాబు అక్కడికి వెళ్తారన్న సమాచారంతో జగన్ రేపటికి తన పర్యటన షెడ్యూల్ ని మార్చుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరణించిన వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు.
పేలుడు సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడ్డారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి.
ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
మధ్యాహ్నం వేళ సైకిల్పై వెళుతుండగా స్థానిక అగాడి వీధిలో తెగి పడిన విద్యుత్ తీగలు తగలడంతో ప్రమాదానికి గురయ్యారు.
కౌంటింగ్ అయిన 10 రోజుల్లోనే వీవీపాట్, ఇతర వివరాలను ధ్వంసం చేయమన్నారని, 20 రోజులైన ఎందుకు వాటిని ధ్వంసం చేయలేదని అందులో మీనా ప్రశ్నించారన్నారు.
అంతకుముందు బొత్స సత్యనారాయణ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై ప్రమాణానికి వెళుతున్న బొత్సను జగన్ అభినందించారు.
గతంలో జగన్ ఈ కేసులో ఇంప్లీడ్ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.
గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పార్టీ నేతలు ప్రభుత్వ నిధుల్ని దోచుకున్నారనే ఆరోపణ ఉంది. నీరు-చెట్టు లాంటి పనులు కేవలం పార్టీ నేతల కోసమే చేపట్టారనే విమర్శలూ ఉన్నాయి.
ఇది జర్నలిజమా, బ్రోకరిజమా.. దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలంటూ సవాల్ చేసింది వైసీపీ. లేదంటే తప్పుడు ప్రచారం చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.