Andhra Pradesh
దేశంలో లౌకికత్వం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం పరిరక్షణకు బలమైన చట్టాన్ని కేంద్రం తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని కోరారు
ఏపీలో కూటమిలో ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ ప్రవేశపెట్టలేదని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అంగీకారం.. సమ్మె విరమణ
ఏలూరు కాల్ మనీ ఘటనపై స్పందించిన హోంమంత్రి వంగలపుడి అనిత.. అధిక వడ్డీలు, అక్రమ వసూలు చేస్తే సహించేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకెళ్లాలన్న ఏపీ సీఎం
11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమణ
కొన్నిరోజులుగా శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ఫిజికల్ టెస్ట్లు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కూటమి సర్కార్ శుభవార్తను అందించింది.
ఏపీలో రేషన్ కార్డు దారులకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్న తరుణంలో వారికి ఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు