Andhra Pradesh

ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర అల్పపీడనం కారణంతో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. మద్యంపై 2 శాతం సెస్ విధిస్తూ జీవో జారీ చేసింది

అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారం ఈ కేసులో 48 గంటల్లోనే నిందితులను పట్టుకున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని చెప్పారు. నిందితుల్లో ఒకరిపై 32 కేసులు ఉన్నాయని ఆమె వెల్లడించారు.