Andhra Pradesh
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులో ఆమె విజయవాడ బస్ స్టాండ్ నుంచి తెనాలి వరకు ప్రయాణం చేశారు.
నాలుగుసార్లు సీఎంగా చేశానని.. ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్న చంద్రబాబు
ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిల్ అందుబాటులోకి రానున్నాయిని ఎక్సైజ్ కమిషనర్ నిషంత్ కుమార్ తెలిపారు.
ఏపీలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పచ్చ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు
అన్నాడీఎంకే పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ హెచ్చరికలతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు ఉత్తర తమిళనాడులో భారీ వర్షాలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 4 నెలలు గడుస్తున్నా ఇప్పటివరుకు సూపర్ సిక్స్ హామీలు అమలు కావటం లేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీవారి పాదాలు, ఆకాశగంగకు అనుమతించని టీటీడీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలూ రద్దు
అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు.. విజయనగరం జిల్లా గుర్లలో అతిసారంతో ఐదుగురు మృతి చెందడంపై విచారం