Andhra Pradesh
గ్రూప్-1, 2 సహా నిర్వహించాల్సిన పలు నియామక పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీసిన ఛైర్ పర్సన్
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఏపీపీఎస్సీ ఛైర్పర్సన్గా రిటెర్డ్ ఐఏఎస్ అనురాధను నియమిస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు.
ఆస్తుల వివాదంపై మాజీ సీఎం జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో షర్మిల, విజయమ్మపై పిటిషన్ దాఖలు చేశారు.
పార్టీని నడిపించడంలో, పాలనలో జగన్కు బాధ్యత లేదని విమర్శ
ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ పరామర్శించారు.
సీఎం చంద్రబాబు పాలనలో మహిళలపై విపరీతంగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పాడు. సూపర్-6లో భాగమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఏపీ మాజీ సీఎం జగన్పై మరోసారి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెచ్చిపోయారు. వైఎస్ఆర్ తన జీవితం మొత్తం మత పిచ్చి బీజేపీని వ్యతిరేకిస్తే.. అదే బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అయ్యారని విమర్శించారు