Andhra Pradesh
ఓ తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమేనని విజయమ్మ అన్నారు. అయితే ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం కష్టంగా ఉందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Jagan paid tribute to YSR at Idupulapaya
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సమావేశం అయ్యారు
ఈ నెల 31న ఉచిత సిలిండర్లను లబ్ధిదారులకు అందజేయనున్న ప్రభుత్వం
తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇస్తూ సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు
ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు
గురువారం కూడా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు..అప్రమత్తమైన పోలీసులు
తిరుమలకు వచ్చే భక్తుల్లో గుండె సంబంధిత కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక ప్రకటన
వైసీపీ అధినేత జగన్ కుటుంబ విషయాలను రోడ్డుపైకి తీసుకొచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్మించారు.
అమరావతి రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.