Andhra Pradesh

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని వైసీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు

సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పోసాని కృష్ణ మురళీ పై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు

తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడం, ప్రభుత్వం నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అకాల వర్షాలతో దిగుబడి తగ్గి ఇప్పటికే నష్టపోయిన పత్తి రైతులకు, కొనుగోళ్ల విషయంలో రేవంత్ సర్కార్ తీరు శాపంగా మారిందన్నారు