Andhra Pradesh
వర్చువల్ గా ఏపీలో పలు పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లో మహాయుతి కూటమి విజయం సాధించింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ బృందం సిట్ దర్యాప్తును ప్రారంభించింది.
ప్రజలకు మంచి చేస్తే మళ్లీ మళ్లీ గెలిపిస్తారని పేర్కొన్నారు. ఐదోసారి ముఖ్యమంత్రిగా వస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ శాసన సభ నిరవధికంగా వాయిదా వేస్తున్నాట్లు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపాడు
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నువ్వు ఇండిపెండెంట్గా నిల్చుని ఎమ్మెల్యేగా గెలువు అప్పుడు నీ బలం ఎందో తెలుస్తోందని మాజీ మంత్రి రోజా అన్నారు.
స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ పై చర్చలో సీఎం చంద్రబాబు
ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం
జగన్కు గౌతమ్ అదానీ రూ. 1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందన్న షర్మిల