Andhra Pradesh
విశ్రాంత సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్పాల్ను పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. అనంతరం 14 రోజుల రిమాండ్ను కోర్టు విధించింది.
నీలిరంగు నాలుక కలిగిన బల్లులు 3, వెస్ట్రన్ బల్లులు మూడింటిని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు
జేసీ ప్రభాకర్రెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వార్ కొనసాగుతోంది.
హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్కు విజ్ఞప్తి
విజయవాడ ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహించారు.
ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ్య సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు అడిషనల్ ఈవో వెల్లడి
ఓ బాలికపై లైంగికదాడి జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు
వృద్ధాప్యం, ఆర్గన్ ఫెయిల్యూర్ తో మృతి చెందినట్టు నిర్దారణ