Andhra Pradesh
ఈ నెలాఖరుకు ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు : మంత్రి నారాయణ
రెండు ప్రాజెక్టుల తొలి దశ డీపీఆర్లకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్
సానా సతీశ్ ఎంపికకు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ససేమిరా
రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం మొదలైంది.
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు కలెక్టర్ సుమిత్ కుమార్ సోమవారం సెలవు ప్రకటించారు.
తిరుపతి వాసులకు టీటీడీ శుభ వార్త చెప్పింది. స్థానికులకు ప్రతి నెలా మొదటి మంగళవారం శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది.
ఫెంజల్ తుపాను ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు
ఫెంజల్ తుపానుతో భారీ వర్షాలు..నిండుకుండలా అన్ని రిజర్వాయర్లు
నెరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్ తుపాను తీరాన్ని తాకింది.
గత వైసీపీ హయాంలో సెకితో ఏపీ ప్రభుత్వం జరిపిన విద్యుత్ ఒప్పందంపై తప్పుడు కథనాలు ప్రచురించినందుకుగానూ రెండు పత్రిక సంస్ధలకు జగన్ నోటీసులు పంపారు.