Andhra Pradesh

ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీదా మస్తాన్‌ రావు, సానా సతీశ్‌, ఆర్‌.కృష్ణయ్య నామినేషన్లు దాఖలు చేశారు

బాపట్ల ప్రభుత్వ పాఠశాలలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తన తండ్రి చంద్రబాబు తిన్న ప్లేట్‌ను లోకేశ్ స్వయంగా తీశారు.