Andhra Pradesh
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) డైరెక్టర్గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు.
పట్టుకొని అటవీప్రాంతంలో వదిలిన భాస్కర్ నాయుడు
సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
ఇడుపులపాయ దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు.
ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొది.
జనవరి 5న టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటన
గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారుల హెచ్చరికలు
సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ 44వ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు
విచక్షణాధికారం ఉన్నదని మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ధ్వజం