Andhra Pradesh

హామీలు ఇచ్చినప్పుడు డబ్బులు లేవని తెలియదా? ఇప్పుడు నిధులు లేవని ఎలా చెప్తారు? అని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత శ్యామల ఫైర్ అయ్యారు.

విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్ పిటిషన్‌ దాఖలు చేశారు.