Andhra Pradesh
వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన పవన్
అభిషేక సేవ అనంతరం ఉదయం 3.45 గంటల నుంచే దర్శనాలకు అనుమతించిన అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అప్పుడే మొదలైంది.
తిరుపతి తొక్కిసలాట బాధితుల్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.
తిరుమల తొక్కిసలా ఘటన జరిగేది కాదు. జరిగిన తప్పునకు ప్రజలు క్షమించాలి అని పవన్ కళ్యాణ్ కోరారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
అధికారులను ప్రశ్నించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్
శ్రీవారి తొక్కిసలాట ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ, ఉత్తరాంధ్రపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయన్న రామ్మోహన్ నాయుడు