Andhra Pradesh
ప్రమాదంలో భాగ్యశ్రీ, నితిన్కుమార్, కమలాదేవి అక్కడికక్కడే మృతిచెందగా, నాగషణ్ముఖ్, డ్రైవర్ వంశీ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఈనెల 12న జరిగే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఉంటుందని సమాచారం. ఆహ్వానం వస్తే.. అధిష్టానం అనుమతి తీసుకుని హాజరవుతానని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
వాయుగుండం తుపానుగా మారితే మాత్రం తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు.
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీజన్లో ఇదే టాప్. ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ 47 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది.
కేదార్నాథ్ ఆలయం వెనక నిర్మిస్తున్న శివ ఉద్యానవనంలో ప్రదర్శించే, శివరూప శిల్పాలపై జరిగిన చర్చిలో పాల్గొని, వివిధ రాజవంశాలకు చెందిన చారిత్రక శివుని శిల్పాలను ఎంపిక చేయటంలో స్థపతిగా తన అభిప్రాయాలను తెలియజేశారు.
అభిఓట్ (ABHIVOTE) అనే కూపన్ అప్లయి చేసి, కనీసం 20% డిస్కౌంట్ పొందవచ్చన్నారు. గరిష్ఠంగా టికెట్ ధరలో రూ.250 వరకు రాయితీ పొందవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన తర్వాత డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో జగన్ 99 శాతం అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. 31 లక్షల మంది మహిళలకు ఇంటి స్థలాలవంటి నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనం కలిగించారు.
ఏ దేశమైనా విద్య, ఉద్యోగం, వ్యాపారం, విహారయాత్ర ఇలా ఏ పనికోసం వచ్చేవారికైనా ఆ దేశంలో ఉండటానికి కొన్నాళ్లపాటు వీసా ఇస్తుంది. ఆ గడువు ముగిసేలోపు వెళ్లిపోవాలి.