ఒమన్ అంబాసిడర్‌తో కేటీఆర్‌ భేటీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఒమన్ అంబాసిడర్ ఇస్సా అల్ షిబానీ మర్యాద పూర్వకంగా కలిశారు.

Advertisement
Update:2024-10-18 20:25 IST

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను భారత్ లోని ఒమన్ అంబాసిడర్ ఇస్సా అల్ షిబానీ మర్యాద పూర్వకంగా కలిశారు. నందినగర్ లోని నివాసంలో మాజీమంత్రితో సమావేశమయ్యారు. పలు అంశాలపై కాసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా ఒమన్ అంబాసిడర్ అల్ షిబానీని కేటీఆర్ సత్కారించి ఆయనకు చార్మినార్ జ్ఞాపిక అందజేశారు. కేటీఆర్ లాంటి విజనరీ లీడర్ తో సమావేశమవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అల్ షిబానీ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News