గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కేసీఆర్‌

సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాల వెల్లడి

Advertisement
Update:2025-02-20 10:57 IST

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. సాధారణ పరీక్షల కోసం ఆస్పత్రికి చేరుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నారు. 

Tags:    
Advertisement

Similar News