గ్రూప్-2 ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదలయ్యాయి.;

Advertisement
Update:2025-03-11 15:27 IST

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదలయ్యాయి. . పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ లిస్ట్‌ను రిలీజ్ చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఓఎంఆర్ షీట్స్‌ను టీజీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 783 పోస్టుల భర్తీకి గతేడాది గతేడాది డిసెంబర్‌ 15, 16 తేదీల్లో మొత్తం నాలుగు పేపర్లుగా ఈ పరీక్ష నిర్వహించగా.. పేపర్‌ -1కు 2,57,981 మంది, పేపర్-2కు 2,55,490, పేపర్‌ -3కు 2,51,738, పేపర్‌- 4కు 2,51,486మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే.

Tags:    
Advertisement

Similar News