10 ఉమ్మడి జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్లు నియామకం

తెలంగాణ పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Update:2024-10-01 21:08 IST

తెలంగాణ పది ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌కు- ఆమ్రపాలి, రంగారెడ్డి- దివ్య, మహబూబ్‌నగర్- రవి, నల్లగొండ- అనితా రామచంద్రన్, వరంగల్- టీవీ కృష్ణారెడ్డి, మెదక్- దాసరి హరిచందన, నిజామాబాద్- ఏ.శరత్, ఆదిలాబాద్- ఇలంబరితి, కరీంనగర్- ఆర్వీ కర్ణన్, ఖమ్మం- కే.సురేంద్ర మోహన్‌లకు బాధ్యతలు అప్పగిస్తు సీఎస్ ఆర్డర్ జారీ చేసింది

Tags:    
Advertisement

Similar News