ప్రో కబడ్డి లీగ్ తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది.

Advertisement
Update:2024-10-18 21:29 IST

హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 29 పాయింట్లు చేయగా తెలుగు టైటాన్స్ 37 పాయింట్లు చేసింది. దీంతో 8 పాయింట్లతో  టైటాన్స్ విజయం సాధించింది. అయితే గత సీజన్ లో కీలక ప్లేయర్లు ఉన్నప్పటికీ పేలవమైన ఆటతీరు కనబరిచి టైటాన్స్ మళ్లీ పుంజుకుంది

Tags:    
Advertisement

Similar News