ప్రైవేటు బస్సులు ఢీ: ఇద్దరు మృతి

40 మందికి తీవ్రగాయాలు..ఐదుగురి పరిస్థితి విషమం;

Advertisement
Update:2025-03-12 09:48 IST

అన్నమయ్య జిల్లా రాయల్పాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్‌ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నది. మరో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోలార్‌, శ్రీనివాసపురం, మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News