Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, September 21
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Andhra Pradesh

    మీదే భారం.. గవర్నర్ ని కలసిన జగన్

    By Telugu GlobalJuly 21, 20241 Min Read
    మీదే భారం.. గవర్నర్ ని కలసిన జగన్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఇప్పటి వరకు జరిగిన వరుస సంఘటనలపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఏపీలో జరుగుతున్న రాజకీయ దాడులను ఆపే విధంగా గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు జగన్, గవర్నర్ ని కలిశారని వైసీపీ వర్గాలు తెలిపాయి.

    ఏపీలో దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు.

    రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం.

    రాజకీయ హత్యల పై గవర్నర్ కు జగన్ ఫిర్యాదు. pic.twitter.com/5Nx5xWxLhi

    — YSRCP Brigade (@YSRCPBrigade) July 21, 2024

    వీడియోలు, ఫొటోలు..

    వినుకొండ ఘటనతోపాటు ఇటీవల కాలంలో జరిగిన వివిధ సంఘటనల ఫొటోలు, వీడియో సాక్ష్యాలను కూడా గవర్నర్ కి చూపించి మరీ కూటమి ప్రభుత్వంపై జగన్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ నిరసన తెలిపేందుకు సిద్ధమైంది. ఆ తర్వాతి రోజు జరిగే సమావేశాలకు వైసీపీ టీమ్ హాజరు కాదని తెలుస్తోంది. మంగళవారం వైసీపీ నేతలంతా ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు, బుధవారం ఢిల్లీలో ధర్నా చేపడతారు.

    కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఘటనలపై అన్ని రకాలుగా జగన్ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. బాధితుల్ని నేరుగా కలసి వారికి ఓదార్పునిస్తూనే మరోవైపు ధర్నాలు, నిరసనలకు పిలుపునిస్తున్నారు. అసెంబ్లీలో నిరసన తెలపడంతోపాటు, అటు పార్లమెంట్ లో కూడా వైసీపీ ఎంపీలు.. ఏపీ సమస్యలను ప్రస్తావించాలని సూచించారు జగన్. ఇక ఢిల్లీ ధర్నాతో జాతీయ స్థాయిలో ఏపీ సమస్యలను హైలైట్ చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే గవర్నర్ ని కలసి కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేశారు జగన్. 

    ap governor Jagan
    Previous Articleహార్థిక్ పాండ్యాకు భారత చీఫ్ కోచ్ షరతు!
    Next Article Pawan Allu Arjun | కలిసిపోవడానికి ఒక్క సందర్భం చాలు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.