కేవలం 2 నెలల కాలంలోనే ఏపీలో ప్రతీకార దాడులు పెరిగిపోయాయని, ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయిందన్నారుల జగన్.
YSRCP
పోలీసులను వాడుకుని వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు పేర్ని నాని. బెయిల్ రాకుండా చేయడానికి సెక్షన్లు మార్చి జైళ్లలో ఉంచుతున్నారన్నారు.
సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు ఎత్తేస్తాడనిపిస్తోందని ఎద్దేవా చేశారు భరత్. చంద్రబాబుకంటే డ్రామాలాడేవారే నయం అని కౌంటర్ ఇచ్చారు.
వైసీపీకి చెందిన స్థానిక సంస్థల నేతలు నేడు ఉండవల్లిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
ఇటీవల బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చిన జగన్, క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలు, సామాన్య ప్రజలను కలిశారు. వారందరికీ ధైర్యం చెప్పారు.
ఏపీలో మహిళల మిస్సింగ్ కేసుల వ్యవహారంపై పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వైసీపీ ట్రోలింగ్ మొదలు పెట్టింది.
అమరావతిని రాజధానిగా వైసీపీ నేతలు దాదాపుగా ఒప్పుకున్నట్టే. పార్లమెంట్ లో కూడా అమరావతికోసం వారు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల తర్వాత వైసీటీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది. మీది ఫేక్ న్యూస్ అంటే, మీది ఫేక్ న్యూస్ అంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.
సంక్షేమ పథకాలకోసం బటన్ నొక్కి రూ.2.71 లక్షలు పంపిణీ చేస్తే, రూ.9.74 లక్షల కోట్ల అప్పు ఎందుకు అయిందని ప్రశ్నించారు చంద్రబాబు.
వంచన, గోబెల్స్ ప్రచారం.. ఇవే చంద్రబాబు దినచర్య అని అన్నారు జగన్. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందని అందుకే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయారని ఇప్పుడు సరికొత్త కథ చెబుతున్నారని మండిపడ్డారు జగన్.