ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో సెల్ఫీ తీసుకున్న మహిళా కానిస్టేబుల్ కు అధికారులు ఛార్జి మెమో ఇవ్వనున్నారు.
YSRCP
బాధితులకు అండగా నిలవాలని వైసీపీ నేతలకు, కార్యకర్తలకు జగన్ సూచించారు. ప్రస్తుతం ఆయన పులివెందులలో ఉన్నారు.
వైసీపీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతున్న సమయంలో జగన్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తిగా మారింది. పార్టీ ఫిరాయింపులపై ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు.
వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఎంపీలిద్దరూ బీసీలు కావడం, ఆర్.కృష్ణయ్య కూడా బీసీ నేత కావడంతో ఆయనపై కూడా పుకార్లు ఎక్కువయ్యాయి.
ఎన్నికల రోజు సాయంత్రం ఆరుగంటలకు ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఎన్నికల తర్వాత ప్రకటించిన లెక్కలకు చాలా తేడా ఉందని అన్నారు అంబటి రాంబాబు.
ఈవీఎంల లెక్కలు తేల్చాలని వైసీపీ అడుగుతోంది. అధికారులు మాత్రం వారి ముందు మాక్ పోలింగ్ నిర్వహించి సరిపెడుతున్నారు.
వైసీపీ నుంచి ట్వీట్ పడిన వెంటనే నారా లోకేష్ ఓ కవరింగ్ ట్వీట్ వేయడం విశేషం. తాను ‘స్కిల్ సెన్సెస్’ సర్వేపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యానని ట్వీట్ వేశారు. ఫొటోలు కూడా జతచేశారు.
మూడు వారాలు ప్రభుత్వానికి టైమ్ ఇస్తున్నానని, బాధితులకు న్యాయం చేయాలని, లేకపోతే తానే వచ్చి ఇక్కడ ధర్నా చేస్తానని హెచ్చరించారు జగన్.
దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని, ఎగ్ పఫ్ ల కోసం ఖర్చు చేసిన లెక్కలు, ఆ వివరాలు ఉన్న ఫైళ్లు బయటపెట్టాలని సవాల్ విసిరారు నాని.
సివిల్ వర్క్స్ ఎస్టిమేషన్లు పెంచి కాంట్రాక్టులు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ.. నిర్వాసితుల్ని ఆదుకోవడంలో చంద్రబాబుకి లేదని చెప్పారు జగన్. ఆర్ అండ్ ఆర్ పనులు కాబట్టే ఆయన వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.